Home » fire
Srisailam Dam : మంటలు చెలరేగడం, పొగ కమ్మేయడంతో కాసేపు వరకు అక్కడికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఈ ప్రమాదంలో డ్యామ్ కి ఏమైనా అవుతుందేమో? అని సిబ్బంది, స్థానికులు భయాందోళన చెందారు.
ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను అడ్డుకునేందుకే ప్రభుత్వంపై సహాయ నిరాకరణోద్యమాన్ని చేపట్టాల్సి వచ్చిందని గిరిజన ఫోరం తెలిపింది. ఇక శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి జిల్లాలో ఎనిమిది గంటల పాటు సమ్మెకు పిలుపునిచ్చింది.
భూమి లేని ప్రతి నిరుపేద కుటుంబానికి ప్రతి సంవత్సరం రూ.12వేలు ఆందజేస్తాం. కౌలు రైతులకు సైతం రైతు బంధు ఇస్తాం. ఇందిర క్రాంతి పథకం కింద మహిళ సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తాం. తెల్ల రేషన్ కార్డులు ఉన్న వారికి బియ్యంతో పాటు 9రకాల సరుకులు ఆందాజేస్తాం
వైసీపీ ప్రభుత్వాం ఇక రోజులు లెక్కపెట్టుకోవాల్సిందేనని టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు అన్నారు.
బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ బస్సులో మంటలు చెలరేగడంతో ముత్తయ్య స్వామి అనే కండక్టర్ సజీవ దహనమయ్యారు. 80 శాతం కాలిపోవటంతో 45 ఏళ్ల ముత్తయ్య మరణించారు.
ఏపీ బీజేపీ నేతలపై హైకమాండ్ మండిపడింది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఏపీ కాషాయదళం ఢిల్లీ వెళ్లింది. కానీ వారి మాటల్ని పెద్దగా పట్టించుకోని అధిష్టానం చీవాట్లు వేసింది. ఏపీ వచ్చాక అవన్నీ మాట్లాడుకుందాం అం�
అక్రమ అరెస్టులతో చిల్లర రాజకీయాలు చేస్తారా? ఇలాంటివి స్టూడెంట్గా ఉన్నప్పుడే చూశా..భయం నా బ్లడ్లోనే లేదు అంటూ తనపై కేసులు పెట్టి తన అనుచరులను అరెస్ట్ చేయటంపై వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి మండిపడ్డారు. షాడో ముఖ్యమంత్రి సజ్జల చేసే ఇటువ�
ఈ దారుణ ఘటన అనంతరం గ్రామస్థులకు, పోలీసులకు మధ్య ఉద్రిక్తత నెలకొంది. గ్రామస్థులు పోలీసులపైకి ఇటుకలు విసిరారు. పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ (మైతా) జ్ఞానేశ్వర్ ప్రసాద్, లేఖపాల్ సింగ్, ఇతరులు హత్యకు పాల్పడ్డారని
ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం గాలిలో ఉండగా ఒక్కసారిగా ఇంజిన్ లో మంటలు చెలరేగాయి.
సికింద్రాబాద్ రాంగోపాల్ పేటలో అగ్నిప్రమాద ఘటనలో మంటలు అదుపులోకి వచ్చాయి. ఫైర్ సిబ్బంది గంటల తరబడి శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్నిప్రమాద ఘటనపై జీహెచ్ఎంసీ ప్రకటన విడుదల చేసింది. 5, 6వ అంతస్తులకు అనుమతి లేదని అధికారులు ధృవీకరించారు.