Home » fire
రాజేశ్ షేర్ చేసిన ఈ వీడియోకు ఇప్పటికే 18 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇక నెటిజెన్లు సైతం ఢిల్లీ పోలీసు తీరుపై విరుచుకుపడుతున్నారు. అయితే మరికొందరు మద్దతుగా నిలిచారు. "ద్వేషం వ్యాపించినప్పుడు, కళ, దాని ప్రశంసలు సన్నగిల్లుతాయి" అని ఒక నెటిజెన్ ట�
సీఎం కేసీఆర్ పై బీజేపీ ఎంపీ జీవీఎల్ మండిపడ్డారు. ఏపీ ప్రజలను తిట్టి ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఏపీలో రాజకీయాలు చేస్తారు? అంటూ ప్రశ్నించారు. ఏపీ ఆహారాలను చులకన చేసి మాట్లాడారు? ఆంధ్రా పార్టీలు, పాలకులు అవసరమా? ఏపీ ప్రజలు, నాయకులు తెలంగాణను దోచు�
టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పోలీసుల తీరు పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో పోలీసులు ఏం చేస్తున్నారో అర్థం కావటంలేదని జగన్ జాగీరుకే పోలీసులు పనిచేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీసులు నా షర్టు చింపేశారని..పోలీ�
ఢిల్లీ దక్షిణ ప్రాంతంలో ఆదివారం వేకువఝామున ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రాంతంలోని ఒక సీనియర్ సిటిజన్ కేర్ హోమ్ (వృద్ధాశ్రమం)లో ఆదివారం తెల్లవారుఝామున ఐదు గంటల సమయంలో అగ్ని ప్రమాదం సంభవించి మంటలు అంటుకున్నాయి.
ఉత్తర, దక్షిణ భాషా వివాదాల నేపథ్యంలో తమిళనాడులో ఘోరం జరిగింది. కేంద్ర ప్రభుత్వం దేశంపై హిందీ భాషను బలవంతంగా రుద్దేందుకు చేస్తున్న ప్రయత్నాలతో మనస్తాపం చెందిన ఓ వృద్ధ రైతు నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
మాల్దీవుల్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మల్దీవుల రాజధాని నగరం అయిన మేల్లోని ఓ భవనంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో తొమ్మిదిమంది భారతీయులు సజీవ దహనమయ్యారు.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్రంలోని 238 ప్రతినిధులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అయితే పోలింగ్ జగురుతున్న వేళ గాంధీభవన్ దగ్గర మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య వీరంగం సృష్టించారు.
శరీరాలపై పెట్రోల్ పోసుకున్న దంపతులు నిప్పు అంటించుకుకే క్రమంలో.. అగ్గి పుల్ల వెలిగించేందుకు ప్రయత్నిస్తుండగా వారిని అధికారులు కాపాడారు. ఈ ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటుచేసుకుంది. ఆర్కే పురంలోని అక్రమ కట్టడాలను కూల్చివేస్తోన్న మునిస
అగ్నితో ఆటలు ఆడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే చాలా ప్రమాదం. కావాలంటే ఈ వీడియో చూడండి. ఒక యువకుడు నిప్పుతో ఆడుకోవాలనుకుంటే.. మంటలు ఒళ్లంతా అంటుకున్నాయి. కానీ, ఆ కుర్రాడు జాగ్రత్తపడటంతో పెద్ద ప్రమాదం తప్పింది.
మధ్యప్రాచ్యంలో కాప్ట్స్ అతిపెద్ద చర్చి. అంతే కాదు ఈ చర్చి నేతృత్వంలోని ఈజిప్టులోనే అతిపెద్ద క్రైస్తవ సంఘం ఉంది. ఈజిప్టులోని 103 మిలియన్ల జనాభాలో కనీసం 10 మిలియన్లు ఈ సంఘంలో ఉన్నారు. అయితే ఇక్కడ ఇస్లామిస్టులకు క్రిస్టియన్లకు మధ్య చాలా కాలంగా వ�