వృద్ధురాలి మృతదేహాన్ని అంత్యక్రియలకు స్మశానానికి తీసుకెళ్లాక మళ్లీ బ్రతికి కళ్లు తెరిచి చూశారు. ఫిరోజాబాద్ లో చోటు చేసుకున్న ఈ విచిత్ర ఘటన అక్కడున్న వారందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
ఉత్తర ప్రదేశ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మరో 21 మంది గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు.
ఉత్తరప్రదేశ్ లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సజీవదహనం అయ్యారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మంగళవారం ఫిరోజాబాద్ జస్రావాలోని ఎలక్ట్రానిక్ అండ్ ఫర్నీచర్ షాప్ లో పెద్ద త్తున మంటలు చెలరేగాయి.
ఉత్తరప్రదేశ్ 2022 అసెంబ్లీ ఎన్నికలు మూడో దశలో భాగంగా ఆదివారం 59నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. విభిన్న పార్టీల నుంచి పోరాడిన వందల కొద్దీ లీడర్ల భవితవ్యం పోలింగ్ బూత్ లలో...
దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది.
Residents of Firozabad boycott assembly by-election ఉత్తరప్రదేశ్ లోని 7 అసెంబ్లీ స్థానాలకు నేడు ఉప ఎన్నిక జరుగుతోంది. అయితే, ఉప ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ఫిరోజాబాద్ ప్రజలు ప్రకటించారు. తమ ప్రాంతం చాలా ఏళ్లుగా అభివృద్ధి నోచుకోలేదని ఫిరోజాబాద్ ప్రజలు తెలిపారు. కనీస సదుప
ఉత్తర ప్రదేశ్ లోని బీజేపీ ప్రభుత్వం నేరాలను అదుపు చేయడంలో ఘోరంగా విఫలమైందని మాజీ ముఖ్యమంత్రి సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్, సీఎం యోగి ఆదిత్యనాధ్ ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఫిరోజాబాద్ లో ఒక నగల వ్యాపారిని సజీవ దహనం చేయటాన�
ఒకే ఒక్కడు సినిమాలోని ఒక్క రోజు సీఎం సీను అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో జరిగినట్లే.. .ఇప్పుడు నిజ జీవితంలోనూ జరిగింది. అయితే అది ముఖ్యమంత్రి పదవి కాదు. ట్రాఫిక్ పోలీసుగా. ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్లోని మంగళవారం(ఫిబ్రవరి-17,
ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 13 మంది మృతి చెందారు.
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్లో భారీ ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. ఇవాళ(డిసెంబర్-20,2019)కూడా పలు నగరాల్లో ఆందోళనకారులు హింసకు దిగారు. ఫిరోజాబాద్, గోరఖ్పూర్, కాన్పూర్,మీరట్, బులంద్షెహర్ లో నిరసన�