First Black Fungus

    West Bengal : బ్లాక్ ఫంగస్ తో మహిళ మృతి ?, తొలి కేసు ?

    May 23, 2021 / 09:48 AM IST

    వెస్ట్ బెంగాల్ లో తొలి బ్లాక్ ఫంగస్ కేసు నమోదైంది. 32 ఏండ్ల మహిళ దీనికారణంగా చనిపోయినట్లు వార్తలు వెలువడుతున్నాయి. బ్లాక్ పంగస్ సోకిందని, దీంతో ఆమె మరణించిందని వైద్యులు వెల్లడిస్తున్నట్లు తెలుస్తోంది.

10TV Telugu News