first child

    తెలంగాణలో విదేశాలకు వెళ్లని ఆరుగురికి కరోనా పాజిటివ్..

    March 26, 2020 / 03:00 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో బుధవారం(25 మార్చి 2020) మూడేళ్ల బాలుడికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. రాష్ట్రంలో మూడేళ్ల బాలుడు, మరో మహిళకు కొవిడ్‌ 19 నిర్ధారణ కాగా కరోనా బాధితుల సంఖ్య 41కి చేరుకుంది. రాష్ట్రంలో మూడేళ్ల వయసు బాలుడికి ఈ వ్యాధి సోకడం ఇదే తొలిసారి.

10TV Telugu News