Home » first ODI cricket match
టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. కాసేపట్లో కివీస్ తో టీమిండియా తొలి వన్డే మ్యాచ్ ప్రారంభం కానుంది. హైదరాబాద్ లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఇండియా-న్యూజిలాండ్ తొలి వన్డే క్రికెట్ మ్యాచ్ జరుగనుంది.
నేడు ఇండియా-న్యూజిలాండ్ తొలి వన్డే క్రికెట్ మ్యాచ్ జరుగనుంది. హైదరాబాద్ లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో మ్యాచ్ జరుగనుంది. బుధవారం మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
టీమిండియా మరో సమరానికి సిద్ధమైంది. ఈసారి కరీబియన్ గడ్డపై సవాలుకు సై అంటోంది. వెస్టిండీస్తో మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఇవాళ తొలి మ్యాచ్ జరుగనుంది. కెప్టెన్ రోహిత్, కోహ్లి, హార్దిక్, పంత్, షమి, బుమ్రా ఈ సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకుంట