Home » fishing
లాక్ డౌన్ కారణంగా జీవనోపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న మత్స్యకారులకు ఏపీ ప్రభుత్వం అండగా నిలిచింది. కష్టకాలంలో రూ.10వేలు ఆర్థిక సాయం అందించనుంది.
శ్రీకాకుళం: జీవనోపాధి కోసం కడలిని నమ్ముకున్న మత్స్యకారులు ఎన్నో కల్లోలాలను ఎదుర్కొన్నారు. తుపానులతో సముద్ర అల్లకల్లోంగా మారినా ఆటుపోట్లను ఎదుర్కొని చేపల వేట కొనసాగించారు. అటువంటి మత్స్యకారులు ఇప్పుడు సముద్రంలో వేటకు వెళ్లే పరిస్థితి�
వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలంలో రెండు గ్రామాల మధ్య ఘర్షణ నెలకొంది. కనగర్తిలో చెరువులో చేపలు పట్టుకునే విషయంలో రెండు గ్రామాల మధ్య గొడవ జరిగింది. అనుమతి లేకుండా చేపలు పడుతున్నారంటూ కనగర్తి గ్రామస్తులపై గుండేడు గ్రామస్తులు దాడికి పాల్�