Home » fishing
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సముద్ర తీరప్రాంతంలో చేపల వేటను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
భారత క్రికెటర్ మహ్మద్ షమీ నానిటాల్లో ఒక వ్యక్తికి ప్రాణదానం చేశారు. కారు ప్రమాదంలో చిక్కుకున్న ఓ వ్యక్తిని క్రికెటర్ మహ్మద్ షమీ కాపాడిన ఘటన తాజాగా నైనిటాల్ నగరంలో వెలుగుచూసింది.ప్రమాదానికి గురైన వ్యక్తికి సంబంధించిన వీడియోను మహ్మద్ షమీ �
కె మత్స్యలేశం గ్రామాన్ని సందర్శించిన నాగచైతన్య.. తాజాగా అక్కడి మత్స్యకారులతో కలిసి సముద్రంలో చేపల వేటకి వెళ్ళాడు.
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. వాయుగుండం ప్రభావంతో కొస్తాoధ్ర వ్యాప్తంగా ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని.. విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. వాయు�
విశాఖ జిల్లాలోని మత్స్యకార గ్రామాల్లో వలల వివాదంపై అధికారుల సీరియస్ అయ్యారు. పెదజాలరిపేట, కొత్త జాలరిపేట, జాలరిఎండాడ, వాశవానిపాలెం, మూలపాలెం గ్రామాల మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదంటూ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే చేపల వేటకు వెళ్లిన వార�
తెలంగాణ ఉద్యమ సమయంలో తన ఆటాపాటతో అందరినీ ఉత్తేజ పరిచిన రసమయి బాలకిషన్ తర్వాత కాలంలో ఎమ్మెల్యే అయిన సంగతి తెలిసిందే. ఈరోజు ఆయన మాన కొండూరు మండలంలో చేపలు పట్టి అందరినీ ఉత్సాహ పరిచారు.
కర్ణాటకలో విషాదం చోటు చేసుకుంది. గాలం వేసి చేపలు పడుతున్న ఓబాలుడ్ని ముసలి లాక్కెళ్లింది.
Central minister kiren rijiju fishing : న్యూ ఇయర్ వేళ సాధారణంగా ఎక్కువ మంది ఆలయాలకు వెళతారు. ఈ సంవత్సరం అంతా శుభం కలిగే దీవించమని ప్రార్థనలు చేస్తారు. ఇంకొందరైతే పర్యాటక ప్రాంతాలకు వెళ్లి రిలాక్స్ అవుతారు. రాజకీయ నాయకులు మాత్రం ప్రజల్లోనే తిరుగుతారు. ప్రభుత్వ కార్�
adilabad tigers tension: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపులులు హడలెత్తిస్తున్నాయి. ఇన్నాళ్లూ మేతకు వెళ్లిన పశువులపై దాడులు చేసిన పులులు… ఇప్పుడు ఏకంగా ఓ యువకుడినే బలి తీసుకున్నాయి. దీంతో… బయటకు రావాలంటేనే గిరిజన గ్రామాల ప్రజలు వణికిపోతున్నారు. బయటకు
tiger tension for adilabad district people: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెద్దపులులు హడలెత్తిస్తున్నాయి. ఇన్నాళ్లూ మేతకు వెళ్లిన పశువులపై దాడులు చేసిన పులులు… ఇప్పుడు ఏకంగా ఓ యువకుడినే బలి తీసుకున్నాయి. దీంతో… బయటకు రావాలంటేనే గిరిజన గ్రామాల ప్రజలు వణికిపోతున్నార�