five centers

    ఏపీలో ఐదు కేంద్రాల్లో రీ పోలింగ్‌ : ఏర్పాట్లు ముమ్మరం

    May 4, 2019 / 04:36 AM IST

    ఏపీలో మే 6న రీ పోలింగ్‌ జరుగనుంది. ఐదు కేంద్రాల్లో రీ- పోలింగ్ నిర్వహించనున్నారు.  గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని ఐదు చోట్ల రీ – పోలింగ్‌ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గుంటూరు జిల్లాలోని నరసరావునపేట నియోజకవర్

10TV Telugu News