Home » Five Children
ఐదుగురు పిల్లలతో సహా ఓ తల్లి పస్తులతో అల్లాడిపోయింది. 10 రోజులపాటు ఆకలితో అలమటించిపోయిన అత్యంత దయనీయమైన ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. కరోనా మహమ్మారి ఎందరి కడుపులు కొడుతోందో తెలియజెప్పే ఈ దయనీయ ఘటన ఉత్తరప్రదేశ్ లోని అలీగఢ్ లో జరిగింది. 10
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. కన్న పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లే కర్కశంగా ప్రవర్తించింది. ఏకంగా ఐదుగురు కన్న బిడ్డలను గంగా నదిలోకి తోసేసింది.