Home » Five Dead Kamareddy
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మూలమలుపు వద్ద ఆర్టీసీ బస్సు, షిప్ట్ (Swift Car) ఢీకొన్నాయి.