Home » Five States Election
పంజాబ్,యూపీ,మణిపూర్,ఉత్తరాఖండ్, గోవాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం కోసం బీజేపీ రూ.340 కోట్లు ఖర్చు చేసిందని ఎన్నికల సంఘం వెల్లడించింది.
గులాంనబీ ఆజాద్... సోనియా గాంధీతో భేటీ అవుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశానికి రాహుల్, ప్రియాంక గాంధీలు కూడా హాజరు కానున్నారు. కాంగ్రెస్ నాయకత్వ పని తీరుపై జీ-23 నేతలు...
గత ప్రభుత్వంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్న వారికి ఈ సారి చోటు దక్కదని స్పష్టం చేస్తున్నారు. సామాజిక సమీకరణాలను పరిగణలోకి తీసుకోనున్నారు. అయితే ఓడిపోయిన వారిలో...
రాహుల్, ప్రియాంక గాంధీలు పదవులకు రాజీనామా చేస్తారనే టాక్ వినిపిస్తోంది. పార్టీ వరుసగా పరాజయం చెందుతుండడం, ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఘోర వైఫల్యం చెందడంతో నైతిక బాధ్యత వహిస్తూ...
మా గురించి చానా మాట్లాడుతున్నావు ఏంటి..? అని ఎమ్మెల్యే రాజగోపాల్ ప్రశ్నించారు. దీనికి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సమాధానం ఇచ్చారు. అవును మా బాస్ ను ఒక్క మాట అంటే 100...
పంజాబ్ రాష్ట్రంలో ఆప్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. సీఎం అభ్యర్థిగా భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారానికి టైం ఫిక్స్ అయ్యింది...
టీడీపీ నుంచి వచ్చిన వారికి పార్టీ పగ్గాలు ఇస్తే..పరిస్థితి ఇలానే ఉంటుందని వ్యాఖ్యానించడం పార్టీలో హాట్ టాపిక్ అయ్యింది...ఇప్పటికైనా అధిష్టానం సరైన నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ఉద్యమం
పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ కొత్త స్లోగన్ ఇచ్చారు. కాంగ్రెస్, బీజేపీయేతర పక్షాలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఇంకా కాంగ్రెస్ ను పట్టుకుని...
మీరట్ లో బైనాక్యులర్ చేతపట్టుకుని... నిఘా ఉంటుండడం.. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి...
ఓట్ల క్కింపు కోసం కేంద్ర ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు