-
Home » Five women
Five women
Bihar: భూ తగాదా.. ఐదుగురు మహిళలపై కిరాతకంగా కాల్పులు జరిపిన ఓ వ్యక్తి
December 26, 2022 / 09:11 AM IST
నిరుపేద కూలీలకు భూపంపిణీలో భాగంగా 1985లో సదరు మహిళలకు కొంత భూమి లభించింది. అయితే ఈ భూమిపై ఇద్దరు వ్యక్తులు కన్నేసి ఆక్రమించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో బాధితులు కోర్టును ఆశ్రయించారు. అయితే 2004 నుంచి ఈ కేసు పెండింగులో ఉంది. ఇకపోతే, తాజాగా
తమిళనాడులో ఘోర ప్రమాదం : కాలువలోకి దూసుకెళ్లిన వాహనం…ఐదుగురు మహిళలు మృతి
February 16, 2021 / 06:07 PM IST
A vehicle crashed into a canal : మధ్యప్రదేశ్లో బస్సు ప్రమాద ఘటన మరువకముందే తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. ఓ టాటా ఏస్ మినీ వ్యాన్ కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. కొందరి ప�