Home » five years
నవంబర్ 8, 2016.. దేశమంతా ఒక్కసారిగా షాక్.. ప్రధాని నరేంద్ర మోదీ పెద్దనోట్లు రద్దు చేస్తున్నట్లు కీలకంగా ప్రకటించారు.
మహిళల భద్రత కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకువచ్చిన అత్యాచారాలు ఆగడం లేదు. దేశంలో ఎక్కడో ఒక చోటు మహిళలు, చిన్నారులు, లైంగిక దాడికి గురవుతున్నారు.
టీఎస్ పీఎస్ సీ విజయవంతంగా ఐదేళ్లు పూర్తి చేసుందని కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి అన్నారు. ఈ ఐదేళ్లలో 39వేల నేటిఫికేషన్లను విడుదల చేశామని ఆయన తెలిపారు.
ఇప్పుడున్న విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశగా ఏపీ ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది. విద్యా వ్యవస్థలో పూర్తిగా మార్పులు చేయాలని చూస్తోంది. విద్యార్థుల్లో స్కిల్స్
లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలమ్(LTTE)పై నిషేధాన్ని మరో ఐదేళ్లు పొడిగించింది కేంద్రప్రభుత్వం. తక్షణమే ఈ నిషేధం అమల్లోకి వస్తుంది తెలిపింది.ఈ మేరకు మంగళవారం(మే-14,2019)కేంద్ర హోంమంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ లో తెలిపింది.చట్టవ్యతిరేకమైన కా
సెంట్రల్ ప్యారిస్ లోని ప్రపంచ ప్రఖ్యాత నోట్రే డామే కేథడ్రల్ చర్చిలో పైకప్పు నుంచి సోమవారం(ఏప్రిల్-15,2019)పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో చర్చి భవనం కుప్పకూలిపోయిన విషయం తెలిసిందే.12వ శతాబ్దానికి చెందిన ఈ పురాతన చర్చిలో ఆధునీకరణ పనులు జరుగుతున�
ఢిల్లీ : ఎంతో భవిష్యత్ ఉన్న విద్యా కుసుమాలు రాలిపోతున్నాయి. మంచిగా చదివి భవిష్యత్ కు బంగారు బాటలు వేసుకోవాల్సిన విద్యార్థులు మధ్యలోనే తనువు చాలిస్తున్నారు. జవహర్ నవోదయ విద్యాలయాలు ఫలితాలకు పెట్టింది పేరు. నవోదయ విద్యాలయాలు విద్యార్థులను మ