flaws

    చుక్కలు చూపించిన మెట్రో : లోపాలపై ప్రయాణికుల ఆగ్రహం

    November 20, 2019 / 12:29 AM IST

    నగరవాసులకు మెట్రో రైల్ మరోసారి చుక్కలు చూపించింది. పీక్ అవర్స్‌లో తలెత్తిన ఓవర్ హెడ్ ఎలక్ట్రికల్ సమస్యతో.. అమీర్ పేట్ స్టేషన్ మొత్తం సిటీ వాసులతో జామ్ అయిపోయింది. రెండున్నర గంటలకు పైగా ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. 2019, నవంబర్ 19వ తేదీ మంగళవార�

10TV Telugu News