flood relief measures

    వరద బాధితుల కోసం మైహోం గ్రూప్ రూ. 5 కోట్లు సాయం

    October 20, 2020 / 05:25 PM IST

    MyHome Group contributes Rs. 5 Cr for flood relief measures in Hyderabad : భారీవర్షాలతో అతలాకుతలమైన హైదరాబాద్ ప్రజలను ఆదుకోవాలని తెలంగాణ సీఎం కేసీఆర్ పిలుపుకు మైహోం గ్రూప్ స్పందించింది. సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.5 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. “హైదరాబాద్ వాసిగా వరదబాధితులకు సాయం చేయడం

10TV Telugu News