-
Home » FM
FM
Lakshmi Mittal: విశాఖ ఉక్కు కోసం.. రేసులోకి లక్ష్మీమిట్టల్
August 24, 2021 / 10:56 AM IST
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం కీలకంగా ముందడుగులు వేస్తోంది.
నిర్మలా ప్రకటనపై మధ్యతరగతి వాసుల ఆశలు
May 17, 2020 / 04:47 AM IST
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన కోసం మధ్యతరగతి ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆర్థిక ప్యాకేజీ – 4లో తమకు కూడా ఏదైనా మేలు జరిగే అంశాలు ఉంటాయా అనే చర్చ జరుగుతోంది. భారతదేశంలో కరోనా వైరస్ విస్తరించడంతో ఆర్థిక రంగం కుదేలు అయిపోయ�
చిన్న పరిశ్రమలకు రూ.3లక్షల కోట్ల రుణాలు
May 13, 2020 / 11:57 AM IST
ప్రధాని మోడీ ప్రకటించిన ఎకానమీ ప్యాకేజీను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పూర్తి చేశారు. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ పేరుతో మంగళవారం ప్రధాని రూ. 20 లక్షల కోట్లు ప్రకటించారు. ఆ ప్యాకేజీపై పూర్తి వివరాలతో బుధవారం సాయంత్రం ఆర్థిక మంత్రి మీడియాత�