Home » FM
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం కీలకంగా ముందడుగులు వేస్తోంది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన కోసం మధ్యతరగతి ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఆర్థిక ప్యాకేజీ – 4లో తమకు కూడా ఏదైనా మేలు జరిగే అంశాలు ఉంటాయా అనే చర్చ జరుగుతోంది. భారతదేశంలో కరోనా వైరస్ విస్తరించడంతో ఆర్థిక రంగం కుదేలు అయిపోయ�
ప్రధాని మోడీ ప్రకటించిన ఎకానమీ ప్యాకేజీను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పూర్తి చేశారు. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ పేరుతో మంగళవారం ప్రధాని రూ. 20 లక్షల కోట్లు ప్రకటించారు. ఆ ప్యాకేజీపై పూర్తి వివరాలతో బుధవారం సాయంత్రం ఆర్థిక మంత్రి మీడియాత�