Home » Focus
ల్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు విచారణ చేస్తున్నారు. కవితను ఈడీ అధికారులు విచారణ చేస్తున్న అంశంపై సీఎం కేసీఆర్ ఆరా తీశారు. ఈడీ విచారణ అంశాలను సీఎం కేసీఆర్ ఆరా తీశారు. కేసీఆర్ కు ఈ అంశాలకు సంబంధించి వివరించటానికి మంత్రి జగదీశ్
బీఆర్ఎస్లో జమిలి ఎన్నికల గుబులు
గుజరాత్లో బీజేపీని ఆప్ దీటుగా ఎదుర్కోగలదా..?
బీజేపీ అధినాయకత్వం తెలంగాణపై ఫోకస్ పెట్టిందా? బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్ వేదిక కాబోతోందా? ప్రధాని మోదీ సహా కేబినెట్ అంతా ఇక్కడకు తరలిరానుందా? రానున్న రెండు నెలల్లో రాష్ట్రంలో ఏం జరగబోతోంది? టీ బీజేపీ చీఫ్ ఢిల్లీలో చేస్తు�
జాతీయ పార్టీలను వ్యతిరేకించే.. ప్రాంతీయ పార్టీలతో ఓ వేదికను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. యూపీ ఎన్నికలపై సీఎం కేసీఆర్ స్పెషల్ ఫోకస్ పెట్టారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రోడ్ షో కుప్పంలో జరుగుతుంది
మంగళగిరి, తాడేపల్లి మహా కార్పొరేషన్లో కలువని మంగళగిరి మండంలోని కురకల్లు, కృష్ణాయపాలెం, నీరుకొండ గ్రామాలను కలిపేందుకు గ్రామసభలను నిర్వహించనున్నారు.
రెండేళ్లుగా ప్రపంచ మానవాళికి కునుకులేకుండా చేసిన కరోనా మహమ్మారిని అరికట్టేందుకు దేశదేశాలు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సాగిస్తున్నాయి.
తెలంగాణలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై టీఆర్ఎస్ ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. రాష్ట్రంలో ఆశించిన దానికంటే వరి దిగుబడులు రావడంతో ప్రత్యామ్నాయ పంటలు వేయాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది.
ఎట్టకేలకు రెవెన్యూ కేడర్ బలోపేతంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. జిల్లాల వారీగా ఉద్యోగుల వివరాలను తీసుకుంటోంది. దీంతో వీఆర్వోలలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.