Home » Food Crisis
పాకిస్థాన్ లో ఆర్థిక సంక్షోభం..ఆహార సంక్షోభం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇది ఏ స్థాయిలో ఉందంటే..గుప్పెడు గోధుమ పిండి దక్కించుకోవటం కోసం జనాలు గుంపులుగా చేరి కొట్టుకునే పరిస్థితి. అలా గోధుమ పిండి కోసం ట్రక్కుల వద్ద జరిగిన తొక్కిసలాటలో 11మంది మృ�
ఉత్తర కొరియాలో ఆహార సంక్షోభం. ఆహార కొరత అనేది..ఆ దేశానికి కొత్తేమీ కాదు. కానీ.. గత కొన్నేళ్లలో కిమ్ ప్రభుత్వం విధించిన సరిహద్దు నియంత్రణలు, కఠిన వాతావరణ పరిస్థితులు, ఆంక్షలే.. అక్కడి పరిస్థితులు దిగజార్చాయ్. వాటి ప్రభావకం ఇప్పుడు తీవ్రంగా కనిప�
ఒక నివేదిక ప్రకారం గత ఏడాది జనవరిలో 42 రూపాయలు ఉన్న కేజీ ఉల్లిపాయలు ప్రస్తుతం 226 రూపాయల ధర పలుకుతున్నాయి.
ఎవరిని కదిలించినా ఏడుపే.. ఎక్కడ చూసినా అంబులెన్సుల ధ్వనే.. కుటుంబాన్ని కోల్పోయి ఒకరు.. కుటుంబ పెద్దను కోల్పోయి మరొకరు.. అన్నీ పోయి అనాథగా మిగిలిన వారు మరొకరు.. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో కనిపిస్తున్న పరిస్థితులు ఇవే ! ఇప్పటికే అఫ్ఘానిస్తాన్ జ�
ఆర్థిక ఇబ్బందులతో అల్లాడిపోతున్న అప్ఘానిస్తాన్పై ప్రకృతి కన్నెర్ర చేసింది. భూకంపాలు ఒకవైపు... వరదలు మరోవైపు.. జనాలకు ఊపిరాడకుండా చేస్తున్నాయ్. దెబ్బ మీద దెబ్బ అన్నట్లు దేశం పరిస్థితి తయారైంది. ఆకలి కేకలతో బాధపడుతున్న దేశంలో.. ఇప్పుడు చావు క�
ప్రపంచం మొత్తం ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో భారత్ గోధుమల ఎగుమతులపై నిషేధం విధించడం తగదని, ఇది పరిస్థితిని ఇంకా దిగజార్చుతుందని జర్మనీ వ్యవసాయశాఖ మంత్రి సెమ్ ఓజ్డెమిర్ అన్నారు.
శీతోష్ణస్థితి సంక్షోభం, వాతావరణ మార్పులు, వరదలు, కరువులు వంటి పరిస్థితులు మన భవిష్యత్తు తరాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
ఆఫ్ఘానిస్తాన్ తాలిబన్ల వశం కావడంతో తలెత్తిన మానవీయ సంక్షోభంతో 1.4 కోట్ల మందికి తినడానికి తిండి కూడా దొరకదని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది.
ఉత్తర కొరియాకు ప్రపంచంలో ఏ దేశానికి రాని పెద్ద కష్టమొచ్చి పడింది. దేశంలో తీవ్ర ఆహార కొరత నెలకొంది. గతేడాది దేశాన్ని కుదిపేసిన తీవ్ర తుపానులు, కరోనా మహమ్మారి వ్యాప్తి తదితర అంశాలతో దేశంలో విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి.
నార్త్ కొరియాలో ఆహార సంక్షోభం తలెత్తింది. దశాబ్ద కాలంగా పంట దిగుబడి దారుణంగా పడిపోవడంతో దేశంలో తీవ్ర ఆహారం కొరత ఏర్పడింది. ఆహారపు కొరత కారణంగా ఉత్తర కొరియాలో అత్యవసర పరిస్థితి ఏర్పడింది.