Home » food grains
ప్రపచంలో ఏ బియ్యం గోదాములో అయినా బియ్యం నాణ్యతను పరీక్షిస్తారు. అయితే ఓ మహిళ బియ్యం పరీక్ష చేసే విధానం భయం కలిగించేలా ఉంది. ఏ మాత్రం పొరపాటు జరిగిన బస్తాలు మోసే కూలీల పరిస్థితి ఏంటో అని చూసిన వారు షాకవుతున్నారు.
పేదలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉచిత రేషన్ పథకాన్ని పొడిగించింది. ఈ పథకం కింద అర్హులైన ప్రతిఒక్కరికీ నెలకు అదనంగా..
No proposal to hike food grains prices: జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్ఎఫ్ఎస్ఏ) కింద రేషన్ దుకాణాల ద్వారా విక్రయించే ఆహార ధాన్యాల ధరలు పెంచే యోచనేదీ ప్రభుత్వానికి లేదని కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయెల్ స్పష్టం చేశారు. బియ్యం, గోధుమను కిలోకు రూ.3, రూ.2కు విక్రయించను�