Home » Food Proessing
వ్యవసాయ రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని ప్రారంభించింది. ప్రధాన మంత్రి కిసాన్ యోజన పథకం కింద రూ.లక్ష కోట్లతో వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వ్యవస