Home » food safety officials
విజయవాడలో కల్తీ నెయ్యి తయారీ కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. కల్తీ నెయ్యి కారణంగా అనేక మంది ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారని తెలిపారు.
కర్నూలు జిల్లాలో బిస్కెట్లు తిని ముగ్గురు పిల్లలు మృతి చెందిన కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. హైదరాబాద్లోని రోజ్ బిస్కెట్ తయారీ కంపెనీలో ఫుడ్ సేఫ్టీ అధికారుల సోదాలు నిర్వహించారు. కంపెనీలో బిస్కెట్ల తయారీకి వాడుతున్న శాంపిల్స్