Home » Footpath
కారు డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగం కారణంగా ముగ్గురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. అతివేగంతో అదుపుతప్పిన కారు ఫుట్పాత్పై ఉన్న పిల్లలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులకు గాయాలయ్యాయి.
Bengaluru Crime : బెంగళూరులో కారు బీభత్సం సృష్టించింది. రోడ్డుపై వెళ్తున్న పాదాచారులపైకి ఓ కారు వేగంగా దూసుకొచ్చింది.
తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. అలిపిరి నుంచి తిరుమల కాలినడక మార్గం నిర్మాణ పనులు చివరి దశకు చేరాయి. పైకప్పు నిర్మాణం, విద్యుత్ తోపాటు వాటర్ వర్క్స్ పనులు దాదాపు పూర్తయ్యాయి.
కరోనా మనుషుల్లో దూరం పెంచుతుంది. తాజాగా కర్ణాటక రాష్ట్రంలో జరిగిన రెండు ఘటనలు మానవత్వం ఉన్నవారిని కంటతడిపెట్టిస్తున్నాయి. రాష్ట్రంలోని గడగ్ జిల్లా బస్లాపూర్కు చెందిన వ్యక్తి కరోనాతో మృతి చెందాడు.
Metro Business : హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రతీ స్టేషన్ను అందంగా తీర్చిదిద్దిన సంస్థ.. ఇప్పుడు వాటితోనే ఆదాయం రాబట్టేందుకు స్ట్రీట్ ఫర్నీచర్ ఏర్పాట్లు చేస్తోంది. ఫుట్పాత్ మార్గంలో వీ
రాజస్థాన్ లోని సిరోహిలో డ్రైనేజ్ కాలువపై నిర్మించిన ఫుట్పాత్ కొంతభాగం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో అక్కడే పార్క్ చేసిన బైకులతో సహా ఇద్దరు వ్యక్తులు శిథిలాల్లో కూరుకుపోయారు. అది గమనించిన కొంతమంది వారికి రక్షించారు. వారిద్దరికి �
రోడ్డు పక్కన కులవృత్తులు చేసుకుంటున్నవారందరికీ తాము అండగా ఉంటానని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తెలిపారు.తాము అధికారంలోకి వస్తే రోడ్డు పక్కన చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే ప్రతి ఒక్కరికీ గుర్తింపు కార్డులు ఇస్తామని తెలిపారు.గుర్�
ఆక్రమణల కూల్చివేతలో ఇన్ ఛార్జీ ఎమ్మార్వో ఓవర్ యాక్షన్ కలకలం రేపుతోంది. తన ఇళ్లు కూల్చొద్దంటూ వేడుకున్న ఓ వృద్ధుడి కాలర్ పట్టుకోవడం..గిరిజన మహిళ చేయి పట్టి లాగిపడేయడంపై నిరసనలు వ్యక్తమౌతున్నాయి. మేడ్చల్ జిల్లా జవహార్ నగర్ కాప్రా మండలంలో ఈ ఘ�
హైదరాబాద్ : నగరంలో పుట్ పాత్ డ్రైవ్ కొనసాగుతోంది. స్పెషల్ డ్రైవ్లో భాగంగా జనవరి 05వ తేదీ చందానగర్ సర్కిల్లోని వివిధ ప్రాంతాల్లో ఫుట్పాత్లపై ఉన్న ఆక్రమణలను తొలగిస్తున్నారు అధికారులు. ఏడున్నర కిలోమీటర్లలో దాదాపు 500 అక్రమ నిర్మాణాలు ఉన్నట�