footwear company Apache

    CM Jagan : అపాచీ కంపెనీకి సీఎం జగన్‌ శంకుస్థాపన

    June 23, 2022 / 05:18 PM IST

    తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీ మండలం ఇనగలూరులో పాదరక్షల కంపెనీ అపాచీకి సీఎం జగన్ శంకుస్థాపన చేసి...ఫ్యాక్టరీ పైలాన్ ఆవిష్కరించారు. మొదటి దశలో 350 కోట్లు, మరో ఐదేళ్లలో మరో 350 కోట్లు వెచ్చించనున్నట్టు కంపెనీ ప్రతినిధులు తెలిపారు.

10TV Telugu News