Home » Foreign
ఓ యువతి విదేశాలకు వెళ్లాలని పరీక్ష రాసింది. ఆ పరీక్షలో క్వాలిఫై కాకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడింది.
కరోనా వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య వ్యవధి విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల్లో చదువుకునే విద్యార్థులు, ఉద్యోగులు కొవిషీల్డ్ తొలి డోసు తీసుకున్న తర్వాత 28 రోజులకే రెండో డోసు పొందవచ్చని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది.
హైదరాబాద్ లో విదేశీ కిడ్నీ రాకెట్ గుట్టు రట్టు చేశారు. నగరవాసులకు డబ్బులిచ్చి విదేశాల్లో సర్జరీ చేయిస్తున్న వ్యక్తిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిపై శ్రీలకంతోపాటు భారత్ లో కేసులున్నాయి. భారత్ లోని వివిధ రాష్ట్రాల్లోనూ
రాష్ట్రంలో COVID-19 వ్యాప్తిని అరికట్టడానికి, విదేశాల నుంచి వచ్చినవారిని గుర్తించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది.
హైదరాబాద్ ను కరోనా వైరస్ టెన్షన్ పెడుతోంది. శంషాబాద్ విమానాశ్రయంలో కరోనా కలకలం రేపింది. విదేశాల నుంచి వచ్చిన ఇద్దరికి కరోనా లక్షణాలు కనిపించాయి.