Home » Forest department officials
తిరుమల ఘాట్ రోడ్డులో మళ్లీ చిరుతపులి సంచారం కలకలం రేపింది. తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో చిరుతపులి కనిపించింది. చిరుతను చూసిన వాహనదారులు, భక్తులు భయపడిపోతున్నారు.
మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం దేవరపల్లిలో యువ రైతు ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. ప్రకృతివనం కోసం తమ భూమిని లాక్కుంటున్నారంటూ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పురుగుల మందు తాగే సమయంలో సెల్ఫీ వీడియో తీశాడు. తాతల కాలం నుంచి �