ఇటీవల రవీనా టాండన్ మధ్యప్రదేశ్లోని సాత్పురా టైగర్ రిజర్వులో టూర్ కి వెళ్లారు. అక్కడ జీపులో ప్రయాణిస్తూ పులులని వీడియోలు తీశారు. ఈ క్రమంలో వారు పులికి మరింత దగ్గరికి వెళ్లి వీడియోలు తీశారు. అనంతరం ఆ వీడియోల్ని తన సోషల్ మీడియాలో............
65గంటలు కష్టపడి వరదలో కొట్టుకొచ్చిన ఏనుగు పిల్లను తల్లి వద్దకు చేర్చారు అటవీశాఖ అధికారులు.
శ్రీకాకుళం జిల్లాలో ఎలుగుబంటి హల్చల్ చేసింది.. ఓ ఇంట్లో దూరి దాక్కుంది. చివరికి అటవీశాఖ అధికారులు వచ్చి మత్తు మందు ఇచ్చి దానిని పట్టుకున్నారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
కాకినాడ జిల్లాలో పులి కోసం సాగుతున్న వేట 18వ రోజుకు చేరింది. అయినా ఇంకా పులి చిక్కలేదు. కాకినాడ జిల్లా పత్తిపాడు పరిసరాల్లో పులి సంచరిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
కామాంధుల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతుంది. కళ్లు మూసుకుపోతే మానవ మృగాలు జంతువులనైనా వదలిపెట్టరని మరోసారి రుజువైంది..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పులిసంచారం భయాందోళనలు కలిగిస్తోంది. ఆదివారం టేకులపల్లి మండలంలోని కేవోసీ, కుంటల్ల మీదుగా రోళ్లపాడు వైపు వెళ్లిన పులిని స్థానికులు, ఫారెస్టు అధికారులు ప
జనావాసాల్లో భారీ కొండచిలువ కలకలం సృష్టించింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం సిలిగురి జిల్లా ఫుల్బరి ఏరియాలో కొండచిలువ కనిపించడంతో స్థానికులు హడలిపోయారు.
కోతిని మింగిన కొండచిలువ కదల్లేని స్థితిలో అటవీ శాఖ అధికారుల కంటపడింది. గుజరాత్ లోని వడోదర సమీపంలో ఉన్న చిన్న నదిలో కొండచిలువను గుర్తించిన అధికారులు దానిని బయటకు తీశారు.
పోడుభూముల్లో మొక్కలు నాటేందుకు వచ్చిన అటవీ శాఖ అధికారులను చెంచులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలోనే అధికారులకు చెంచులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో వారు తమ వెంట తెచ్చుకున్న కిరోసిన్ ను అటవీ అధికారులపై పోసి నిప్పంటించి ప్రయత్నం చేశారు. ఈ ఘటన న�