Home » Forest Officers
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో యూఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిపర్ లార్స్ న్ భేటీ అయ్యారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులకు, అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టేందుకు
నల్లమలలో అడవి దున్న (ఇండియన్ బైసన్) ప్రత్యక్ష్యమైంది.
దాదాపు 150ఏళ్ల తరువాత నల్లమల అటవీ ప్రాంతంలో అడవి దున్న ప్రత్యక్షం కావడంతో జంతు ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నదిలో ఉన్న ఓ మొసలి ఏకంగా ఇంట్లోకి వచ్చిన ఘటనతో ప్రజల్లో తీవ్ర కలకలం చెలరేగిన ఘటన కర్ణాటక రాష్ట్రంలోని కృష్ణానదీ తీరంలోని శక్తినగర్ గ్రామంలో వెలుగుచూసింది. హుటాహుటిన ఘటనా స్థలానికి వచ్చిన అటవీ శాఖ అధికారులు మొసలిని తాళ్లతో బంధించడంతో ప్రజ�
అటవీ అధికారులకు పులి కూనల టెన్షన్
ఇటీవల రవీనా టాండన్ మధ్యప్రదేశ్లోని సాత్పురా టైగర్ రిజర్వులో టూర్ కి వెళ్లారు. అక్కడ జీపులో ప్రయాణిస్తూ పులులని వీడియోలు తీశారు. ఈ క్రమంలో వారు పులికి మరింత దగ్గరికి వెళ్లి వీడియోలు తీశారు. అనంతరం ఆ వీడియోల్ని తన సోషల్ మీడియాలో............
65గంటలు కష్టపడి వరదలో కొట్టుకొచ్చిన ఏనుగు పిల్లను తల్లి వద్దకు చేర్చారు అటవీశాఖ అధికారులు.
శ్రీకాకుళం జిల్లాలో ఎలుగుబంటి హల్చల్ చేసింది.. ఓ ఇంట్లో దూరి దాక్కుంది. చివరికి అటవీశాఖ అధికారులు వచ్చి మత్తు మందు ఇచ్చి దానిని పట్టుకున్నారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.
కాకినాడ జిల్లాలో పులి కోసం సాగుతున్న వేట 18వ రోజుకు చేరింది. అయినా ఇంకా పులి చిక్కలేదు. కాకినాడ జిల్లా పత్తిపాడు పరిసరాల్లో పులి సంచరిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.