Home » forign minister
భారత్ లో కరోనా వైరస్ కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయని, కరోనా వైరస్ వ్యాప్తి ఆందోళనకరమేనని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఇవాళ(మార్చి-12,2020)పార్లమెంట్ కు తెలిపారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు 73కు పెరిగాయని అసాధారణ పరిస్థితుల్లో అసాధారణ స్పందన
పల్వామా ఉగ్రదాడి సూత్రధారి, పాక్ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ తమ దేశంలోనే ఉన్నాడని పాక్ ప్రకటించింది. రెండు దశాబ్దాలుగా భారత్ లో అనేక ఉగ్రదాడులకు పాల్పడిన మసూద్ పాక్ లో ఉన్నాడని, అయితే అతడి ఆరోగ్యం బాగాలేదని, కనీసం ఇళ్లు దాటి బ