Home » FORM
YS Sharmila’s efforts to form a political party : తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటుపై వైఎస్ షర్మిల దూకుడు పెంచారు. రోజు వారీగా తన అనుచరులతో విస్తృతంగా చర్చలు జరుపుతున్న షర్మిల.. జిల్లాల పర్యటనకు ఏర్పాటు చేసుకుంటున్నారు. దీనిలో భాగంగానే ఈనెల 21న ఖమ్మం టూర్కు వెళ్లనున్నా�
రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(RPI)చీఫ్,కేంద్రమంత్రి రామ్ దాస్ అథవాలే సంచలన వ్యాఖ్యలు. ఓ వైపు మధ్యప్రదేశ్ లో అధికార కాంగ్రెస్ ను కూలదోసి అధికారం చేపట్టే దిశగా బీజేపీ ప్రయత్నిస్తున్న సమయంలో మహారాష్ట్రలో ఆపరేషన్ కమలం ఉంటుందని అథవాలే పరోక్షంగా స�
మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. బీజేపికి సపోర్టు చేసిన అజిత్ పవార్పై పార్టీ పరంగా చర్యలు తీసుకుంటామన్నారు ఎన్సీపీ అధినేత శరద్ పవార్. ఆయన నిర్ణయం వ్యక్తిగతంగా వెల్లడించారు. పవార్ పార్టీ నిబంధ�
మహారాష్ట్రలో రంజుగా రాజకీయం నడుస్తోంది. ఎన్నికల ఫలితాలు వెలువడి వారం రోజులు దాటినా మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం కాలేదు. దీంతో రాష్ట్రపతి పాలనను బీజేపీ తెరపైకి తెచ్చింది. దీనిపై శివసేన పైర్ అయ్యింది. బీజేపీ ఫెయిల్ అయితే..శివ�
విపక్షాలపై మరోసారి ప్రధాని మోడీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం(ఏప్రిల్-24,2019)జార్ఖండ్ రాష్ట్రంలోని లోహర్దగాలో నిర్వహించిన ర్యాలీలో మోడీ మాట్లాడుతూ…నిన్నటివరకు విక్షకాలు మోడీని తిడుతుండేవి.కానీ న�
కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు యడ్యూరప్ప మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్-మే నెలల్లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో కర్ణాటకలో బీజేపీ 22 ఎంపీ స్థానాలు గెల్చుకుంటే 24 గంటల్లోనే రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందంటూ యడ్డీ కీలక వ్యాఖ్యలు �