Home » Former
పశువుల కొట్టంలో పడుకున్న మాజీ మంత్రి Kodali Nani ఫోటోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆ రైతుకు తన బిడ్డే కాడెద్దుగా మారాడు. తండ్రి అరకు పట్టి..చేను దున్నుతుంటే..ఓ వైపు కాడెద్దుగా మారి కొడుకు సేవ చేస్తున్నాడు. సాగులో సహకరిస్తూ...తండ్రికి వెన్నుదన్నుగా నిలుస్తున్నాడు.
Trump will not attend : అధ్యక్ష ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పదవి దిగిపోతున్న అధ్యక్షుడు రావడం సంప్రదాయం. అయితే.. బైడెన్ ప్రమాణ స్వీకారానికి ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెళ్లడంలేదు. ఇప్పటివరకూ అమెరికా చరిత్రలో ముగ్గురు అధ్యక్షులు మాత్రమే తదుప�
Former Hockey Player And His Brothers Kidnap : తన సోదరులను కాళ్లు, చేతులు కట్టేసి బెడ్ రూంలో బంధించారని, లీగల్ గా వెళ్లకుండా..మిస్ కమ్యూనికేషన్ తో కిడ్నాప్ కు పాల్పడ్డారని, ఈ వ్యవహారంలో రాజకీయాలకు సంబంధం లేదని ప్రవీణ్ రావు బంధువు ప్రతాప్ వెల్లడించారు. ప్రవీణ్ రావు, అతని ఇ
former different idea.. Half car..half ox cart : రైతుకు ఎడ్ల బండి ఎంత ముఖ్యమో..ఆ ఎడ్లతోను బండితోను అంత అనుబంధం ఉంటుంది. ఆరుగాలం కష్టపడి పంటను పండించే రైతన్న ఒకేసారి ఎడ్లబండిని కారుని కూడా ఎక్కేశాడు. ఒకేసారి అని ఎందుకు అనాల్సి వచ్చిందో ఈ ఫోటోను..ఈ వీడియోను చూస్తే అర్థం అయిప�
Melania to divorce Donald Trump? : అమెరికా ఎన్నికల్లో ఘోర పరాభవం చవి చూసిన ట్రంప్ భార్య మెలానియా ట్రంప్ ఆయనకు విడాకులు ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వైట్ హౌస్ ను విడిచిపెట్టిన అనంతరం గుడ్ బై చెప్పేస్తారని బ్రిటీష్ టాబ్లాయిడ్ డెయిలీ కథనం ప్రచురించడం కలకలం రే
కరోనా లాక్ డౌన్ కారణంగా అన్ని వ్యాపార సంస్దలు దాదాపు 2 నెలలపాటు పాక్షికంగా మూసి వేయబడ్డాయి. అన్ లాక్ ప్రక్రియ మొదలయ్యాక ఒక్కోక్కటిగా మళ్లీ వ్యాపారాలు ప్రారంభించాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రాత్రి పూట కర్ఫ్యూ కూడ ఎత్తివేశారు. సినిమా హాళ్లు,
నేను ఎవరినీ వదలా అంటోంది కరోనా. ఈ రాకాసి బారిన పడిన వారిలో సామాన్యుడి నుంచి సెలబ్రెటీల వరకు ఉన్నారు. కరోనా పాజిటివ్ రావడంతో ఆసుపత్రుల్లోనే..హోం క్వారంటైన్ లో ఉండిపోతున్నారు. ఏ మాత్రం భయపడకుండా స్యయంగా..ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడి�
భారత మాజీ ప్రధాని, తెలుగు బిడ్డ స్వర్గీయ పీవీ నరసింహారావు స్మారకార్థం ప్రత్యేక పోస్టల్ స్టాంప్ను విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం పట్ల కేంద్రం హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పీవీ శత జయంతిని పురస్కరిం�
కోవిడ్-19 హాట్ స్పాట్ గా అమెరికా మారిన విషయం తెలిసిందే. ప్రపంచంలోనే ఏ దేశంలో లేని విధంగా అత్యధికంగా అగ్రరాజ్యంలోఇప్పటివరకు 4లక్షల 540మందికి కరోనా సోకగా,12వేల 857మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా, 21వేల 711మంది కోలుకొని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు