Home » FORMER CM
జూన్ 23న బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నాయకత్వంలో విపక్షాల భేటీ జరుగుతోంది. దేశంలోని అనేక పార్టీల అధినేతలు ఈ సమావేశంలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. దీని కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజశ్వీ యాదవ్ ప్�
2022లో జరిగిన గోవా శాసన సభ ఎన్నికల్లో గోవా ఫార్వర్డ్ పార్టీ అభ్యర్థి విజయ్ సర్దేశాయ్పై పోటీ చేసేందుకు ఫెలీరో నిరాకరించినట్లు టీఎంసీ వర్గాలు చెప్తున్నాయి. దీంతో ఆయనపై మమత కినుకవహించినట్లు తెలుస్తోంది. ఫెలీరోను టీఎంసీలో చేర్చుకోవడం కోసం ఆ పా
కర్ణాటక బీజేపీ మంత్రి అశ్వత్థ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్యను చంపేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మంగళవారం ఓ సభలో మంత్రి అశ్వత్థ నారాయణ హత్యా రాజకీయాలను ప్రేరేపించేలా ప్రసంగించారు.
ఇక నళిన్ కుమార్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో స్పందించింది. కేంద్ర సంస్థల్ని బీజేపీ ఇష్టారీతిన ఉపయోగిస్తుందని చెప్పడానికి ఇది మరొక ఉదాహారణ అని పేర్కొంది. తప్పుడు కేసులు పెట్టి తమను జైలుకు పంపేందుకు బీజేపీ ప్రణాళికలు వేస్తోం�
హిమాచల్ ప్రదేశ్లో నవంబర్ 12న ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 8న ఫలితాలు వెలువడతాయి. గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ త్వరలో విడుదల కానుంది. ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ ఉధృతంగా ప్రచారం చేస్తున్నాయి. వాస్తవానికి ఈ రెండు రాష్ట్రాల్లో క
మారిన పరిస్థితులకు అనుగుణంగా మారాలని పార్టీ నేతలను తెలుగుదేశం అధినేత చంద్రబాబు హెచ్చరించారు. కొందరు నేతలు దూకుడుగా మాట్లాడటం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
మేఘాలయాలో కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు టీఎంసీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ విషయాన్నీ టీఎంసీ నేతలు ధ్రువీకరించారు.
పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్సింగ్ తన కొత్త పార్టీ పేరును ప్రకటించారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అధికారికంగా రాజీనామా చేసిన అమరీందర్ సింగ్
కర్ణాటక మాజీ సీఎం,ఎనిమిదిసార్లు ఎమ్మెల్యే బీఎస్ యడియూరప్పను 2020-21 సంవత్సరానికి ఉత్తమ శాసనసభ్యుడిగా ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎంపిక చేసింది.
కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ విషయంలో వేగంగా ఆలోచనలు చేస్తున్న సోనియా గాంధీ, పార్టీలో పలువురు ముఖ్యనాయకులను కలుస్తూ ఉన్నారు. ఈక్రమంలోనే లేటెస్ట్గా మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ గురువారం(15 జులై 2021) కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ�