Home » Former J&K Governor
పుల్వామా దాడిపై శ్వేతపత్రం విడుదల చేయాలని మోదీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. పుల్వామా దాడిపై వాస్తవాలు ప్రకటించాలని కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్ అన్నారు. ఇంటెలిజెన్స్ వైఫల్యం వల్లే పుల్వామా దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవా
రిలయెన్స్ ఇన్సూరెన్స్ ప్రతిపాదిత బీమా పథకాన్ని ముందుకు తీసుకువెళ్లాలని ఆర్ఎస్ఎస్, బీజేపీ నేత రామ్ మాధవ్ అప్పట్లో అనుకున్నారని, పేపర్ వర్క్ కూడా పూర్తయిన ఆ స్కీమ్ను రద్దు చేయడం ఆయనకు అసంతృప్తిని కలిగించిందని ఇంటర్వ్యూలో సత్యపాల్ వెల్లడి