Home » Former minister Kodali Nani
ప్రజలకు అవసరమైనప్పుడు ప్రభుత్వ ఆస్తులను బ్యాంకులకు తాకట్టు పెట్టడం మామూలేనని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొండాలి నాని అన్నారు.
ఆమె గతాన్ని చూస్తే టీడీపీలో ఉండి ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిందన్నారు. కాంగ్రెస్ లో ఉండి కేంద్ర మంత్రి పదవి అనుభవించి, అధికారం పోయిందని వారినీ వదిలేసి బయటకు వచ్చారని విమర్శించారు.
లోకేష్, పవన్ కళ్యాణ్ కలయికతో వైసీపీకి అభ్యర్థులు కరువయ్యారని విమర్శించారు. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ చేసేవాళ్లంతా జగన్ అనుచరులేనని ఆరోపించారు.
పుంగనూరులో కావాలనే వైసీపీ దాడులు చేసిందన్నారు. జగన్ మోహన్ రెడ్డి, ఆయనతో ఉన్న అందరికీ దోచుకోవడం, దాచుకోవడం మాత్రమే తెలుసని ఎద్దేవా చేశారు.
టీడీపీ నేత లోకేశ్, జనసేనాని పవన్ కల్యాణ్పై ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని విమర్శనాస్త్రాలు సంధించారు. లోకేశ్కు సీఎం జగన్తో పోలీకా అన్న ఆయన.. ఇష్టం వచ్చినట్లు ఎక్కడికైనా వెళ్తా .. ఏదైనా చేస్తానంటే .. ఎత్తి లోపలేస్తారన్నారు. 2024 ఎన్నికలు చంద్రబా
బీజేపీ జాతీయ నాయకులు, కేంద్రమంత్రి అమిత్ షా, సినీ నటుడు జూ.ఎన్టీఆర్ భేటీపై ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోదీ, అమిత్ షా ఉపయోగం లేకుంటే ఎవరితోనూ మాట్లాడరని పేర్కొన్నారు. బీజేపీని విస్తరించేందుకే జూ.ఎన్టీఆర్ ను అమిత్ షా