Home » Former Minister Raghuveera Reddy
మాజీ మంత్రి రఘువీరారెడ్డి షాక్ కు గురయ్యారు. కన్నీరుమున్నీరుగా విలపించారు. రోశయ్య లేని లోటు తీరనది అని, ప్రముఖ ఆర్థిక నిపుణుడిని రాష్ట్రం కోల్పోయిందన్నారు.
నీలకంఠాపురంలో 1200 సంవత్సరాల చరిత్ర కలిగిన నీలకంఠేశ్వరస్వామి ఆలయ పునరుద్ధరణతోపాటు పలు ఆలయాలను నూతనంగా నిర్మించారు. మాజీ మంత్రి రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో ఆలయనిర్మాణాలను పూర్తి చేశారు.