Home » Former MP Amanchi
అమరావతి : బాపట్ల వైసీపీ ఎంపీ నందిగం సురేశ్, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జడ్జిలను కించపరుస్తూ సోషల్ మీడియాలో చేసిన పోస్టులపై న్యాయవాది పిల్ దాఖలు చేశారు. న్యాయమూర్తులపై వ్యాఖ్యల అంశాన్ని సుమోటోగా హైకో�