former players

    BCCI: మాజీ ప్లేయర్లు, అంపైర్ల జీతాన్ని పెంచిన బీసీసీఐ

    June 14, 2022 / 09:02 AM IST

    భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మాజీ అంపైర్లు, ఆటగాళ్ల పెన్షన్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ టోర్నమెంట్ అనంతరం రెట్టింపు చేయాలనే నిర్ణయం తీసుకుంది. ఒకప్పుడు గేమ్‌తో అనుబంధం ఉన్న వ్యక్తుల సంక్షేమం కోసం పెన్షన్ పెంచాలని నిర్ణయించా

10TV Telugu News