Home » former union minister Jairam Ramesh
ప్రాంతీయ పార్టీలు వైఎస్సార్టీపీ, టీడీపీ, టీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ పార్టీలని జైరాం రమేశ్ చెప్పారు. ఆయా పార్టీలకు బీజేపీతో మంచి అవగాహన ఉందని ఆరోపించారు. ఆయా ప్రాంతీయ పార్టీలు ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సీబీఐలకు భయపడుతున్నాయని జైరాం రమేశ్ తెలిపా�
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కుమారుడు, బీసీసీఐ కార్యదర్శి జే షాపై ప్రతిపక్ష పార్టీల నేతలు విమర్శలు చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా జైషా తీరును తప్పుబడుతున్నారు. ఇటీవల పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మ్యాచ్ లో ఇండియా విజయం సాధించింది. అనంతర�
పార్టీని ప్రక్షాళన చేయాలని కోరుతూ..సీనియర్లు రాసిన లేఖపై సోనియా గాంధీ ఇంకా సీరియస్ గానే ఉన్నట్లు కనిపిస్తోంది. వారికి చెక్ పెట్టే విధంగా నిర్ణయాలు తీసుకుంటుండడం ప్రాధాన్యత సంతరించుకొంటోంది. లోక్ సభ, రాజ్యసభలో వారి ప్రాధాన్యతను తగ్గించి వే