Home » former UP Chief Minister Akhilesh Yadav
సహారా గ్రూప్ వ్యవస్థాపకులు సుబ్రతా రాయ్ దీర్ఘకాల అనారోగ్యంతో మంగళవారం రాత్రి ముంబయిలో కన్నుమూశారు. సహారా ఇండియా పరివార్ వ్యవస్థాపకుడు అయిన సుబ్రతా రాయ్ వయసు 75 సంవత్సరాలు. ‘‘సుబ్రతారాయ్ జీ స్ఫూర్తిదాయకమైన నాయకుడు, దార్శనికుడు. రక్తపోటు, మధ�