Home » Formula E
రేవంత్ ఇలా చేస్తే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయా అని కేటీఆర్ ప్రశ్నించారు.
ఫార్ములా-1 రేస్ కు 2011–2013లో ఆతిథ్యం ఇచ్చింది ఇండియా. ఉత్తరప్రదేశ్ లోని గౌతమ్ బుద్ధా నగర్ జిల్లాలో యమున ఎక్స్ ప్రెస్ వే ప్రాంతంలో ఇండియన్ గ్రాండ్ ప్రిక్స్ పేరుతో అప్పట్లో ఆ రేస్ జరిగింది. మళ్ళీ ఇప్పుడు (పదేళ్ల తర్వాత) ఇటువంటి ప్రపంచ స్థాయి రేస్ హ�
ఇండియాలో మొట్ట మొదటిసారిగా ఈ ఫిబ్రవరి 11న నుంచి కారు రేసింగ్ ని నిర్వహించ బోతున్నారు. అది కూడా మన తెలుగు రాష్ట్రంలోని హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ రేసింగ్ ని హైదరాబాద్ లో జరిపేందుకు కొంత కాలంగా తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్ తీవ్రంగా కృషి చేస్తు
ప్రతిష్టాత్మక "Formula E" కార్ రేసింగ్ కు మహానగరం అతిత్వరలో ఆతిథ్యమివ్వనుంది. దీంతో ఈ ఘనత సాధించిన ప్రపంచ మహానగరాల సరసన హైదరాబాద్ నిలిచింది.