Home » Forum For Good Governance
ఎన్నికల్లో అభ్యర్థులు పెట్టే ఖర్చుపైనే అందరి ఫోకస్ ఉంటుంది. ఎక్కడ, ఎవరు ఎంత ఖర్చు చేస్తున్నారనే విషయమై ప్రతిఒక్కరూ డేగ కళ్లతో చూస్తుంటారు. మరి ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం చేసే ఖర్చెంత?
వ్యాక్సినేషన్ వల్ల కరోనా తగ్గలేదని జీసస్ వల్లే తగ్గిందని శ్రీనివాసరావు అనడాన్ని సుపరిపాలన వేదిక లేఖలో పేర్కొంది.
మునుగోడు ఉపఎన్నిక దేశంలోనే కాస్ట్ లీ ఎన్నికగా మారుతుందన్నారు ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ పద్మనాభ రెడ్డి. అధికార, ప్రతిపక్ష పార్టీలు కోట్లలో ఖర్చు పెట్టి ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కొత్తగా నమోదు చేసుకున్న 20వేల మంది