రామంతాపూర్ ఇందిరానగర్ లో విషాదం చోటు చేసుకుంది. తల్లితో గొడవపడి ఇంట్లో నుంచి వెళ్లి పోయిన విద్యార్థిని అనూష రామంతాపూర్ చెరువులో శవమై కనిపించింది. విద్యార్థిని మృతిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తన కారు ఎవరో ఎత్తుకెళ్లారని బుధవారం పోలీసులకు చీకోటి ప్రవీణ్ ఫిర్యాదు చేశారు. కొంతమంది వారం రోజులుగా తన ఇంటిపై రెక్కీ నిర్వహిస్తున్నారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. రెక్కీ నిర్వహించిన వారే ఈనెల 20న తెల్లవారుజామున తన కారును ద�
మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో వెయ్యి ఏళ్ల నాటి జైనుల ఆరాధ్య దైవం కుంతునాథ్ రాతి విగ్రహం లభ్యం అయింది. జైన మతం ప్రకారం.. 24 జైన తీర్థంకరుల్లో కుంతునాథ్ ను 17వ తీర్థంకరుడిగా చెబుతారు.
శ్రీకాకుళం జిల్లా సముద్ర తీరంలో డ్రోన్ కలకలం రేపింది. భావనపాడు సమీపంలో మత్స్యకారులకు డ్రోన్ చిక్కింది.
గుట్కా ప్యాకెట్లలో అక్రమంగా అమెరికా డాలర్లు తరలిస్తున్న ప్రయాణీకుడిని కష్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ఢిల్లీలోని ఓ జైలులో ఖైదీల వద్ద మొబైల్ ఫోన్స్, కత్తులు, హీటర్స్, ఫోన్ చార్జర్లు, పెన్ డ్రైవ్ ల వంటి నిషేధిత వస్తువులు లభ్యమయ్యాయి. తనిఖీల సందర్భంగా వాటిని జైలు సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు.
కడప జిల్లా బద్వేల్ లోని టేకురుపేట అటవీప్రాంతంలోని బాలుడి మిస్సంగ్ కలకలం రేపింది. అటవీ సిబ్బంది సహాయంతో గ్రామస్తులు, పోలీసులు రాత్రంతా అడవిలో గాలించారు. ఉదయం బాలుడి ఆచూకీ లభించింది.
లండన్ గాట్విక్ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన విమానం చక్రం వద్ద మనిషి మృతదేహం కనిపించింది. ఇది చూసి విమానాశ్రయ సిబ్బంది షాక్ కు గురయ్యారు.
ఉత్తర ప్రదేశ్ లో రోడ్లపై బిక్షమెత్తుకుంటూ జీవనం సాగిస్తున్న బిచ్చగాడి దగ్గర నోట్ల కట్టలు బయటపడ్డాయి. అతని జేబుల్లో అన్నీ 2000 రూపాయల నోట్లే కనిపించాయి.
ఏలూరు జిల్లాలో పురాతనకాలం నాటి బంగారు నాణాలు లభ్యమయ్యాయి. కొయ్యలగూడెం మండలం ఏడువాడలపాలెంలోని పొలంలో పైపులైన్ తవ్వుతుండగా పురాతన కాలం నాటి బంగారు నాణాలు లభ్యం అయ్యాయి.