-
Home » Foundation laying
Foundation laying
PM Modi : అమృత్ భారత్ స్టేషన్ పథకం.. దేశవ్యాప్తంగా 508 రైల్వేస్టేషన్లలో అభివృద్ధిపనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన
August 6, 2023 / 11:20 AM IST
ఇక తొలి విడతగా అభివృద్ధి చేసే జాబితాలో ఏపీలోని 18 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఇందులో రూ.453 కోట్లతో ఎంపిక చేసిన రైల్వే స్టేషన్లకు కొత్త హంగులు అద్దనున్నారు.