-
Home » FOUR
FOUR
Plane Crash Four Killed : అమెరికాలో కుప్పకూలిన విమానం.. నలుగురు మృతి
నేపాల్ విమాన ప్రమాద ఘటన మరువకముందే మరో విమాన ప్రమాదం జరిగింది. అమెరికాలోని విమానం ప్రమాదం జరిగింది. టెక్సాస్ లోని చిన్న సైజు విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.
AP : ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య
ఏపీలోని కర్నూలు జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పురుగుల మందు తాగి కుటుంబంలో నలుగురూ ఒకేసారి చనిపోయిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. మృతుల్లో తల్లిదండ్రులు ఇద్దరు ఒక కుమారుడు. ఒ
అమ్రాబాద్ అటవీప్రాంతంలో అగ్నిప్రమాదం..మంటల్లో చిక్కుకున్న చెంచులు
నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ అటవీ ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు అగ్నికీలల్లో చిక్కుకున్న నలుగురు చెంచులకు గాయాలయ్యాయి.
బీజేపీ నేత కుటుంబంలో నలుగురు ఉరి వేసుకుని ఆత్మహత్య
Rajasthan Four of former BJP Leader suicide : బీజేపీ రాజస్థాన్ మాజీ అధ్యక్షుడు మదన్లాల్ సైనీ కుటుంబంలో నలుగురు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సికర్ జిల్లాలో జరిగిన ఈ ఘటన రాష్ట్ర బీజేపీ వర్గంలో కూడా కలకలం రేపుతోంది. మదన్లాల్ సైనీ 2019
కిడ్నాప్ లేదు..గ్యాంగ్ రేప్ లేదు : చేసిదంతా డ్రామానే అంటూ చెంపలేసుకున్న యువతి!
B Pharmacy Student Case : నిండా పాతికేళ్లు కూడా లేని అమ్మాయి… తెలంగాణ పోలీసులకు చెమటలు పట్టించింది. ఆడబిడ్డలున్న పేరెంట్స్ను వణికించింది. తనపై గ్యాంగ్ రేప్ జరిగిందంటూ సొసైటీనే భయపెట్టింది. నగరంలో మరో దిశ లాంటి ఘటన జరిగిందా అంటూ జనం ఆందోళన పడేలా చేసిం�
మన ‘పద్మా’లు
Four Padma Shri awards for AP and Telangana states : ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పద్మాలు విరిశాయి. దేశ అత్యున్నత పురస్కారాలు తెలుగు వారిని వరించాయి. కేంద్రం ప్రకటించిన 102 పద్మశ్రీ అవార్డుల్లో.. నాలుగింటిని ఏపీ, తెలంగాణకు చెందిన కళాకారులు అందుకోనున్నారు. మరి ఎవరా తెలుగు తేజాలు..? �
బట్టలు ఆరేస్తుండగా విద్యుత్ షాక్..ఒకేసారి నలుగురు దుర్మరణం
Four deaths simultaneously with electric shock : మహబూబాబాద్ జిల్లాలో విషాదం నెలకొంది. ఉతికిన బట్టలు ఆరేస్తుండగా విద్యుత్ షాక్ కొట్టడంతో నలుగురు దుర్మరణం చెందారు. రెండు కుటుంబాలకు చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. శనివారం (జనవరి 9, 2021) రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఆమనగల్ల�
వనపర్తి జిల్లాలో ఒకే కుటుంబంలో అనుమానాస్పదంగా నలుగురు మృతి…విష ప్రయోగం జరిగినట్లు అనుమానం
వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగ్ పూర్ లో ఒకే కుటుంబంలో అనుమానాస్పదంగా మృతి చెందిన నలుగురి మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి అయింది. విష ప్రయోగం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు. వారే ఆత్మహత�
భార్య, నలుగురు పిల్లలతో నాలుగేళ్లుగా టాయిలెట్లో నివాసం
మధ్యప్రదేశ్ ఓ కుటుంబం బాత్రూంలో నివసించాల్సి వస్తుంది. పేదలకు గృహనిర్మాణం చేస్తామని కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు వాగ్ధానం చేస్తున్నా అమల్లోకి మాత్రం రావడం లేదని ఆ కుటుంబ సభ్యులు వాపోతున్నారు. అయితే ఈ విషయాన్ని అధికార యంత్రాంగం ఖ�
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య
చిత్తూరు జిల్లాలో విషాదం నెలకొంది. కుటుంబ కలహాలతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఎస్ ఆర్ పురం మండలం చిన్నతయ్యూరులో నివాసముంటన్న సుధాకర్, సింధుప్రియ భార్యభర్తలు. వీరికి 5 సంవత్సరాలు, 3 సంవత్సరాల వయస్సున్న ఇద్దరు పిల్ల