FOUR

    Plane Crash Four Killed : అమెరికాలో కుప్పకూలిన విమానం.. నలుగురు మృతి

    January 18, 2023 / 02:57 PM IST

    నేపాల్ విమాన ప్రమాద ఘటన మరువకముందే మరో విమాన ప్రమాదం జరిగింది. అమెరికాలోని విమానం ప్రమాదం జరిగింది. టెక్సాస్ లోని చిన్న సైజు విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.

    AP : ఒకే కుటుంబంలో న‌లుగురు ఆత్మ‌హ‌త్య‌

    June 23, 2021 / 11:42 AM IST

    ఏపీలోని కర్నూలు జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పురుగుల మందు తాగి కుటుంబంలో నలుగురూ ఒకేసారి చనిపోయిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. మృతుల్లో తల్లిదండ్రులు ఇద్దరు ఒక కుమారుడు. ఒ

    అమ్రాబాద్ అటవీప్రాంతంలో అగ్నిప్రమాదం..మంటల్లో చిక్కుకున్న చెంచులు

    March 8, 2021 / 06:45 AM IST

    నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ అటవీ ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు అగ్నికీలల్లో చిక్కుకున్న నలుగురు చెంచులకు గాయాలయ్యాయి.

    బీజేపీ నేత కుటుంబంలో నలుగురు ఉరి వేసుకుని ఆత్మహత్య

    February 22, 2021 / 11:37 AM IST

    Rajasthan Four of former BJP Leader suicide : బీజేపీ రాజస్థాన్ మాజీ అధ్యక్షుడు మదన్‌లాల్ సైనీ కుటుంబంలో నలుగురు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సికర్ జిల్లాలో జరిగిన ఈ ఘటన రాష్ట్ర బీజేపీ వర్గంలో కూడా కలకలం రేపుతోంది. మదన్‌లాల్ సైనీ 2019

    కిడ్నాప్ లేదు..గ్యాంగ్ రేప్ లేదు : చేసిదంతా డ్రామానే అంటూ చెంపలేసుకున్న యువతి!

    February 13, 2021 / 02:58 PM IST

    B Pharmacy Student Case : నిండా పాతికేళ్లు కూడా లేని అమ్మాయి… తెలంగాణ పోలీసులకు చెమటలు పట్టించింది. ఆడబిడ్డలున్న పేరెంట్స్‌ను వణికించింది. తనపై గ్యాంగ్‌ రేప్‌ జరిగిందంటూ సొసైటీనే భయపెట్టింది. నగరంలో మరో దిశ లాంటి ఘటన జరిగిందా అంటూ జనం ఆందోళన పడేలా చేసిం�

    మన ‘పద్మా’లు

    January 26, 2021 / 10:05 AM IST

    Four Padma Shri awards for AP and Telangana states : ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పద్మాలు విరిశాయి. దేశ అత్యున్నత పురస్కారాలు తెలుగు వారిని వరించాయి. కేంద్రం ప్రకటించిన 102 పద్మశ్రీ అవార్డుల్లో.. నాలుగింటిని ఏపీ, తెలంగాణకు చెందిన కళాకారులు అందుకోనున్నారు. మరి ఎవరా తెలుగు తేజాలు..? �

    బట్టలు ఆరేస్తుండగా విద్యుత్ షాక్..ఒకేసారి నలుగురు దుర్మరణం

    January 10, 2021 / 06:48 AM IST

    Four deaths simultaneously with electric shock : మహబూబాబాద్‌ జిల్లాలో విషాదం నెలకొంది. ఉతికిన బట్టలు ఆరేస్తుండగా విద్యుత్ షాక్ కొట్టడంతో నలుగురు దుర్మరణం చెందారు. రెండు కుటుంబాలకు చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. శనివారం (జనవరి 9, 2021) రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఆమనగల్ల�

    వనపర్తి జిల్లాలో ఒకే కుటుంబంలో అనుమానాస్పదంగా నలుగురు మృతి…విష ప్రయోగం జరిగినట్లు అనుమానం

    August 14, 2020 / 08:51 PM IST

    వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగ్ పూర్ లో ఒకే కుటుంబంలో అనుమానాస్పదంగా మృతి చెందిన నలుగురి మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి అయింది. విష ప్రయోగం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు. వారే ఆత్మహత�

    భార్య, నలుగురు పిల్లలతో నాలుగేళ్లుగా టాయిలెట్‌లో నివాసం

    July 26, 2020 / 07:13 AM IST

    మధ్యప్రదేశ్‌ ఓ కుటుంబం బాత్‌రూంలో నివసించాల్సి వస్తుంది. పేదలకు గృహనిర్మాణం చేస్తామని కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు వాగ్ధానం చేస్తున్నా అమల్లోకి మాత్రం రావడం లేదని ఆ కుటుంబ సభ్యులు వాపోతున్నారు. అయితే ఈ విషయాన్ని అధికార యంత్రాంగం ఖ�

    ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య

    July 21, 2020 / 06:50 AM IST

    చిత్తూరు జిల్లాలో విషాదం నెలకొంది. కుటుంబ కలహాలతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఎస్ ఆర్ పురం మండలం చిన్నతయ్యూరులో నివాసముంటన్న సుధాకర్, సింధుప్రియ భార్యభర్తలు. వీరికి 5 సంవత్సరాలు, 3 సంవత్సరాల వయస్సున్న ఇద్దరు పిల్ల