Home » Four children died
రంగారెడ్డి జిల్లాలో ఈత సరదాకు నలుగురు చిన్నారులు బలయ్యారు. చెరువులో మునిగి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఆదివారం జరిగింది.
ఇళ్ల ముందు మిఠాయిలు పడేసి పోయిన వ్యక్తి..అవి తిన్న నలుగురు చిన్నారులు మృతి చెందారు..