Home » four employees
ఆంధ్రప్రదేశ్ వాణిజ్య పన్నుల విభాగంలో నలుగురు ఉద్యోగులపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. మీడియాలో వచ్చిన కథనాలు, వ్యక్తిగతంగా ఇచ్చిన ఫిర్యాదులపై విచారణ కమిటీ మేరకు సస్పెన్షన్ చర్యలు తీసుకుంది.
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం ప్రకంపనలు సృష్టించిన ఐటీ గ్రిడ్ కేసులో నలుగురు ఉద్యోగులను పోలీసులు హైకోర్టు జడ్డి ముందు ప్రవేశపెట్టారు. నలుగురు ఉద్యోగులను జడ్జి ఇంటికి తీసుకెళ్లిన పోలీసులు ఆయన ముందు హాజరుపరిచారు. హైకోర్టు ఆదేశా