Home » Four killed
సిమెంట్ లోడ్ తో వేగంగా వెళ్తోన్న లారీ తుర్కయంజాల్ కూడలి వద్ద డీసీఎం వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.
పాకిస్థాన్ లోని బలూచిస్థాన్ ప్రావిన్స్ లో జరిగిన బాంబు పేలుడులో ఇద్దరు పోలీసులతో సహా పలువురు ప్రాణాలు కోల్పోయారు.
వేగంగా వెళ్తోన్న కారు అదుపు తప్పి కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి.
గట్టమ్మ గుడి సమీపంలో ఆర్టీసీ బస్సు.. కారును బలంగా ఢీకొట్టింది. దీంతో నలుగురు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
చేపల లోడుతో వెళ్తోన్న డీసీఎం వ్యాన్ తాడేపల్లిగూడెం నీట్ కాలేజీ సమీపంలో బోల్తా పడింది. దీంతో నలుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో పది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.
అఫ్ఘానిస్తాన్ సరిహద్దుల్లో బాంబుల మోతమోగింది. పాకిస్తాన్ సైనికులే లక్ష్యంగా జరిగిన ఆత్మహుతి దాడిలో నలుగురు చనిపోగా 19మంది గాయపడ్డారు.
నెల్లూరు జిల్లా గూడురు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో రెండు లారీలు కారును ఢీకొనడంతో నలుగురు చనిపోయారు.
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. సీఐఎస్ఎఫ్ పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నలుగురు మృతి చెందారు.
Four killed in road accident : డ్రంక్ అండ్ డ్రైవ్ చేయోద్దని నెత్తినోరు కొట్టుకుని చెబుతున్నా వినడం లేదు కొందరు. తప్ప తాగి వాహనాలతో రోడ్లపైకి వస్తున్నారు. నెత్తికెక్కిన నిషాలో సర్రుమని దూసుకెళ్తున్నారు. ఇలాంటి వారి నిర్లక్ష్యం వల్ల ఇతరుల ప్రాణాలు గాలిలో �
Veldurthy Road : రక్తం రుచి మరిగిన రహదారి మరోసారి పంజా విసిరింది. కర్నూలు జిల్లా వెల్దుర్తి హైవే 14 మందిని బలి తీసుకుంది. వేగం రూపంలో వచ్చిన మృత్యువు కబలించింది. ఎటు చూసినా రక్తపు మరకలు.. అచేతనంగా పడివున్న మృతదేహాలు.. లారీ స్పీడ్ దెబ్బకి నుజ్జునుజ్జయిన ట�