Home » Four killed
road accident Four killed : మహబూబ్నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మక్తల్ మండలం గుడిగండ్ల సమీపంలో ప్రయాణిస్తోన్న కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. కారులో ఉన్న మూడేళ్ల బాలుడు సుర
గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మృతి చెందారు. మంగళగిరి మండలం పెద్ద వడ్లపూడిలో ఓ పాల వ్యాన్ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొట్టింది. తెనాలి నుంచి మంగళగిరి వెళ్తున్న పాలవ్యాన్ ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటన
అనంతపురం జిల్లా నంబులపూలకుంటలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవిచింది. బుధవారం (సెప్టెంబర్ 25) ఉదయం 9.30కు ట్రాక్టర్ బోల్తా పడినలుగురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కదిరి నియోజకవర్గం నంబులపూలకుంటలోని ఎన్ బీ సోలార్ పవర్ ప్లాంట్ సమీప�
రోడ్డు ప్రమాదాలకు ఎన్నో ప్రాణాలు బలైపోతున్నాయి. రోడ్డు ప్రమాదాలు జరగని రోజంటూ ఉండదంటే అతిశయోక్తి కాదు. ఇంటి నుంచి బయలుదేరి తిరిగి ఇంటికి క్షేమంగా చేరుకుంటామో లేదో కూడా తెలియని పరిస్థితి. రోజు రోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు భయాందోళనక�