Home » four temples
Char Dham Yatra కరోనా రెండో దశ విజృంభణ నేపథ్యంలోఈ ఏడాది ఛార్ ధామ్( బద్రీనాథ్, కేదార్నాథ్, యమునోత్రి, గంగోత్రి) యాత్రను రద్దు చేస్తున్నట్లు గురువారం(ఏప్రిల్-29,2021)ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఓ ఆర్డర్ జారీ చేసింది ప్రభుత్వం. మే 14 నుంచి యాత్ర �
తెలంగాణలో మరో నాలుగు ప్రధాన దేవాలయాల్లో ఆన్లైన్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్ బొగ్గులకుంటలోని దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆన్ లైన్ సేవలు ప్రారంభించారు.