Home » Fourth Additional Court
టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబంపై భూ ఆక్రమణ కేసు నమోదు అయింది. ఎంపీ గల్లా జయదేవ్, మాజీ మంత్రి గల్లా అరుణకుమారితో పాటు గల్లా రామచంద్రనాయడుతో సహా 12 మందిపై కేసు నమోదు చేశారు.