Home » Foxconn India unit
ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ నుంచి భారత్ (Made In India) వేదికగా కొత్త అసెంబ్లీ ప్లాంట్ ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోడీ మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఆపిల్ ఐఫోన్ల తయారీ ప్లాంట్ మొదలైంది.
ఆపిల్ ఫోన్లు తయారుచేసే కంపెనీ ప్లాంట్ మూసివేయనుంది. భారతదేశంలో ఫాక్స్ కాన్ కంపెనీ ఆపిల్ ఫోన్లను తయారుచేస్తోంది. ఐదు రోజుల పాటు ఈ ప్లాంట్ మూసివేయనున్నట్టు అధికారులు తెలిపారు.